News Desk

Urban Development: ఆ జిల్లాలో కొన్నేళ్లుగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం.. రూ. 2700 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 27, 2026 10:32 PM IST పలమనేరు లో AmaranaathaReddy రూ 8.72 కోట్లు తో ఆరోగ్య సదుపాయాలు, 52 Village Clinics Urban Health Centres, వాటర్ గ్రిడ్ తో తాగునీటి శాశ్వత పరిష్కారం. + కొన్ని ఏళ్లుగా లోటున్న వాటర్ గ్రిడ్ కు శ్రీకారం… రూ.2700 కోట్లతో  పనులు ప్రారం ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి స్పష్టం…

Read More

రాజ్ కేసిరెడ్డి ఆస్తుల జప్తుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. మద్యం స్కామ్ ద్వారా వచ్చిన ముడుపులతో రాజ్ కేసిరెడ్డి తన తల్లిదండ్రుల పేరిట తెలంగాణలోని జనగామ, షాబాద్ ప్రాంతాల్లో భారీగా భూములు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. ముఖ్యంగా షాబాద్‌లో తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరుతో కొన్న 17.60 ఎకరాల భూమి అసలు మార్కెట్ విలువ దాదాపు రూ. 70 కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ సమయంలో…

Read More

ఆటల బరిలోకి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యలతో బిజీగా ఉండే తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆటల బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం లెజిస్లేటర్ స్పోర్ట్స్ మీట్-2026 నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభలో అధికారికంగా ప్రకటించారు. ఈ క్రీడల నిర్వహణ కోసం పర్యాటక శాఖ మంత్రి జూపల్లి…

Read More

CM Chandrababu: ప్రధానిగా మోదీ ఉండటం ఓ అద్భుతమైన వరం.. చంద్రబాబు సంచలన ట్వీట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 27, 2026 10:32 PM IST CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే నిజమైన నాయకత్వం వెలుగులోకి వస్తుందని ఆయన అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశానికి స్థిరత్వాన్ని అందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం దేశానికి ఒక వరమని అభివర్ణించారు. chandrababu CM Chandrababu: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకం తగ్గింపును ఆంధ్రప్రదేశ్ స్వాగతిస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సవాళ్ల సమయంలోనే…

Read More

గుండెపోటుతో పుల్లలరేవు విఆర్ఏ తలారి నాగన్న మృతి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని పుల్లలరేవు గ్రామానికి చెందిన వీఆర్ఏ(విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) తలారి నాగన్న శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. దాదాపు 40 ఏళ్ల పాటు పుల్లలరేవు, గొందిరెడ్డిపల్లి గ్రామాల వి.ఆర్.ఏగా పని తహశీల్దార్ కార్యాలయంతో పాటు ఇతర మండల కార్యాలయాల సిబ్బంది, ఆయా గ్రామాల రైతులు, ప్రజలతో మమేకమై ఉంటూ మృదుస్వభావిగా మంచి గుర్తింపు పొందారు. విధుల నిమిత్తం గురువారం ఉదయం కూడా అధికారులతో కలిసి పుల్లలరేవు పొలాల రీసర్వే ప్రక్రియలో పాల్గొన్నారు….

Read More

Peddi Movie: చరణ్ కటౌట్ చూసి ఫ్యాన్స్ పూనకాలు.. పెద్ది దెబ్బతో మెగా హీరోలు అందరూ మటాష్.. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 27, 2026 9:11 PM IST రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో అభిమానులు సేవా కార్యక్రమాలు, భారీ కేక్ కటింగ్, పెద్ది మూవీ పోస్టర్లతో సందడి చేస్తూ మాస్ అవతార్ పై భారీ ఆశలు వ్యక్తం చేశారు. + News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఏపీలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఆయన పేరుపై సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఆ జిల్లాలో నిర్వహించిన సేవాకార్యక్రమాలు…

Read More

ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం – Visalaandhra

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని స్థానిక తిక్కయ్య స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ పరిశీలకులు నార్పల సత్యనారాయణ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.కల్యాణ మహోత్సవం సందర్భంగా సీతారాములకు పట్టు వస్త్రాలు సమర్పించగా, ముత్యాల తలంబ్రాలతో పాటు పూజా సామగ్రిని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు….

Read More

Top 10 News Today: ఈరోజు టాప్ 10 వార్తలు.. హర్మూజ్ జలసంధి క్లోజ్ నుంచి ధురందర్ రూ.1000 కోట్లు వసూళ్ల వరకు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ పోరులో, ముడి చమురు ధర బ్యారెల్‌కు 200 డాలర్లకు చేరుతుందన్న ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలు అత్యవసర చమురు నిల్వలను బయటకు తీసేందుకు సిద్ధమవుతున్నాయి. 2. వైభవంగా రాములోరి కల్యాణోత్సవం.. భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం రామనామ స్మరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది….

Read More

పట్టపగలే ఎర్ర మట్టి దందా… – Visalaandhra

‘మాకు అడ్డు ఎవరు?’ అన్నట్టుగా బహిరంగ రవాణా… అధికారుల మౌనం పై తీవ్ర అనుమానాలు – ప్రమాదాలకు దారి తీస్తున్న వేగవంతమైన ట్రాక్టర్లు విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): మండల పరిధిలోని మడుగుపల్లి కనం సమీప ప్రాంతం అక్రమ ఎర్ర మట్టి తవ్వకాలకే కేంద్రంగా మారింది. పట్టపగలే ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్లు, లారీల ద్వారా బహిరంగంగానే తరలిస్తున్న ఘటన స్థానికుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.“మాకు అడ్డు ఎవరు… మమ్మల్ని ఆపేది ఎవరు?”…

Read More

Cultural Festival: ఏయూ శతాబ్ది వేడుకల్లో విదేశీ కళా వైభవం.. ఖండంతరాల సంస్కృతిని పరిచయం చేసిన అంతర్జాతీయ విద్యార్థులు. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 27, 2026 4:52 PM IST ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా బీచ్ రోడ్ కన్వెన్షన్ సెంటర్ లో 57 దేశాల 1150 మంది విద్యార్థుల అంతర్జాతీయ సాంస్కృతిక విభావరి ఆకట్టుకుంది. + విశాఖలో ఘనంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతి సంబరాలు ఆంధ్ర యూనివర్సిటీలో శ‌తాబ్ధి ఉత్స‌వాల‌లో భాగంగా అంతర్జాతీయ విద్యార్థుల సాంస్కృతిక ఉత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో 57 దేశాల‌కు చెందిన 1150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఆయా దేశాలకు చెందిన…

Read More