CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతే.. దాన్ని ఎవరూ టచ్ చేయలేరు.. ఒకవేళ టచ్ చేస్తే అది వారికి ఆఖరి రోజు: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు
Last Updated:Mar 28, 2026 5:44 PM IST CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, అమరావతికి చట్టబద్ధత ఇవ్వడం ద్వారా భవిష్యత్లో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని ఆయన చెప్పారు. శాతవాహనుల నుంచి అమరావతి పాలితమయ్యిందని, బ్రిటీష్ మ్యూజియంలో కూడా అమరావతి గ్యాలరీ ఉందని గుర్తుచేశారు. ap cm CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని…


