News Desk

CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతే.. దాన్ని ఎవరూ టచ్ చేయలేరు.. ఒకవేళ టచ్ చేస్తే అది వారికి ఆఖరి రోజు: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 5:44 PM IST CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, అమరావతికి చట్టబద్ధత ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని ఆయన చెప్పారు. శాతవాహనుల నుంచి అమరావతి పాలితమయ్యిందని, బ్రిటీష్ మ్యూజియంలో కూడా అమరావతి గ్యాలరీ ఉందని గుర్తుచేశారు. ap cm CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని…

Read More

Live News: అమరావతి చట్టబద్ధత తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం.. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా |

Live News: అమరావతి చట్టబద్ధత తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2014 పునర్విభజన చట్టంలోని సెక్షన్-5కు సవరణ కోసం తీర్మానం చేసింది. ఈ సవరణ తీర్మానాన్ని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఐదున్నర గంటలపాటు అసెంబ్లీ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ వాయిదా:  తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఆసక్తికర చర్చలతో కొనసాగాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు…

Read More

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఫ్రీ ట్రైనింగ్, ఫుడ్, టూల్ కిట్.. వెంటనే రిజిస్టర్ చేయండి..!

విజయనగరం జిల్లా రాజాం ప్రాంతంలో GMR నైరెడ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. భోజనం, వసతి, టూల్ కిట్‌తో పాటు సర్టిఫికేట్, లోన్ సపోర్ట్ వంటి సదుపాయాలు కల్పిస్తూ స్వయం ఉపాధికి మార్గం చూపుతున్నారు. Source link

Read More

డిగ్రీ స్టూడెంట్స్‌కు గుడ్ న్యూస్.. నెలకు రూ.20,000.. ప్రభుత్వ ఇంటర్న్‌షిప్.. NHAI 2026 summer internship shapes future of Srikakulam students. |

ఇప్పటి వరకు విజయవంతంగా నిర్వహించిన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లను మరింత విస్తరించి, ఈసారి వివిధ విభాగాల విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, కామర్స్, మాస్ కమ్యూనికేషన్ వంటి విభాగాల్లో చదువుతున్న విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని ద్వారా విద్యార్థులు తమ చదువుకు సంబంధించిన విషయాలను ప్రాక్టికల్‌గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. Source link

Read More

Cheddi Gang: తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్చల్.. అర్ధరాత్రి వేళ రిసార్ట్స్ సమీపంలో దొంగల బీభత్సం! |

Last Updated:Mar 28, 2026 1:26 PM IST తిరుపతి శివారులో చెడ్డి గ్యాంగ్ మళ్లీ సంచలనం. సునంద కుమార్ రెడ్డి ఇంటిపై దాడి యత్నం విఫలం. సీసీ ఫుటేజీతో తిరుపతి రూరల్ పోలీసులు గస్తీ కట్టుదిట్టం. + తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్చల్..! తిరుమల తిరుపతి దేవస్థానం చెంతన ఉన్న ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మరోసారి ‘చెడ్డి గ్యాంగ్’ కదలికలు కలకలం రేపాయి. గతంలో పలుమార్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాను వణికించిన ఈ దొంగల ముఠా,…

Read More

Road Safety: వైజాగ్ రైడర్స్ జాగ్రత్త.. మీ స్పీడ్‌ను పట్టుకునేందుకు ‘లేజర్ గన్స్’ వచ్చేశాయ్.. రూల్స్ అతిక్రమిస్తే చలానా బాదుడే! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 12:20 PM IST నగరంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చీ కృషితో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ రెండు స్పీడ్ లేజర్ గన్స్ అందజేశారు. విశాఖలో రోడ్లపై స్పీడ్ వెళ్తున్నారా..! ఈ లెజర్ స్పీడ్ గన్ మీకు చలానా వేస్తుంది  అతివేగం ప్రమాదకరమని, ఎన్నిచోట్లసైను బోర్డులు కనిపిస్తున్నా, అధికారులు ఎన్నిరకాలుగా అవగాహన కల్పిస్తున్నా వాహనదారులు మాత్రం పట్టించుకోవడం లేదని, యువత స్పీడ్ గా వెళ్తేనే కిక్కు అనుకుంటూ…

Read More

Weather Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రాష్ట్రంలో భానుడి భగభగలు.. నేడు, రేపు తీవ్ర వడగాల్పుల హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

శనివారం(28-03-26): శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరకముడియం, రాజాం, రేగడి ఆముదాలవలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురంమన్యం జిల్లా బలిజిపేట, గరుగుబిల్లి, పాలకొండ, సాలూరు, సీతానగరం మండలాల్లో తీవ్ర వడగాల్పులు (16) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.  రాయలసీమ జిల్లాల్లో 40-42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు. ఆయా ప్రజలు జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అలాగే రేపు…

Read More

Tiger Attack: మూడు ఆవు దూడల రక్తం తాగి మత్తుగా నిద్రపోతున్న పెద్దపులి.. డ్రోన్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 10:17 AM IST తూర్పుగోదావరి రంపచోడవరం దేవీపట్నం ఏజెన్సీలో పెద్దపులి మూడు పశువులను చంపింది. అటవీశాఖ ఆపరేషన్ టైగర్ ప్రారంభించి భక్తులను రాములోరి ఆలయం నుంచి తరలిస్తోంది. + మూడుదూడలను చంపేసింది మత్తుగా నిద్రపోతుంది తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, దేవీపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న పెద్దపులి ఉదంతం ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ఇప్పటివరకు కేవలం అడపాదడపా కనిపిస్తూ భయపెట్టిన పులి, ఇప్పుడు…

Read More

Simhachalam Temple: సింహగిరిపై కల్యాణ వైభవం.. ఆదివారం అంగరంగ వైభవంగా సింహాద్రి అప్పన్న వివాహం!

సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా రథోత్సవం, కళ్యాణం, అంకురార్పణతో భక్తులకు వైభవమైన దర్శనాలు. Source link

Read More

Tirumala Temple: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. టిక్కెట్ల బుకింగ్‌లో టీటీడీ భారీ మార్పులు! ఇకపై టిక్కెట్ గ్యారంటీ |

Last Updated:Mar 28, 2026 8:34 AM IST టీటీడీ శ్రీవాణి SRIVANI ట్రస్ట్ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో రూ. 10500తో ఒకేసారి బుకింగ్ సౌకర్యం కల్పించి దళారులను అరికట్టి భక్తులకు గ్యారంటీ దర్శనం అందిస్తోంది. శ్రీవాణి దర్శనంలో టిటిడి కీలక మార్పులు..ఒకేసారి చెల్లింపు టిక్కెట్ గ్యారంటీ..! తిరుమల శ్రీవారి భక్తులకు అత్యంత సులభంగా, పారదర్శకంగా దర్శన భాగ్యం కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరో కీలక అడుగు వేసింది. ముఖ్యంగా విరాళాల ద్వారా దర్శనం…

Read More