News Desk

Akividu: ఆకివీడులో ఉద్రిక్తత.. రామాలయం వద్ద దాడి.. 57 మంది అరెస్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 5:31 PM IST ఆకివీడు రామాలయం వద్ద త్రిబుల్ ఆర్ అనుచరులపై దాడి ఘటన కలకలం రేపింది. 57 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, 144 సెక్షన్ అమలు. + త్రిబుల్ ఆర్ సంచలనం రామాలయం కట్టి తీరతాం ఆంధ్రప్రదేశ్‌లోని ఆకివీడు ప్రాంతం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది. రామాలయం పరిసరాల్లో జరిగిన ఘర్షణ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. శనివారం కూడా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అధికారులు అక్కడ 144 సెక్షన్…

Read More

జర్నలిజంలో విలువలపునరుద్ధరణ అవశ్యం

. తప్ప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఐజేయూ ప్లీనరీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మీడియాలో వచ్చే కథనాలను తమ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, అదేసమయంలో పత్రికా రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రస్తుత మీడియా పోకడల పట్ల ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీలో ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మూడు దశాబ్దాలుగా తనకు…

Read More

డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం.. విశాఖలో ఆందోళన..! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 9:37 PM IST Anakapalli కొండ శిఖర పీవీటీజీ కోండ్ గిరిజనులు రోడ్లు ఇళ్లు లేక Visakha లో డోలు మోతలతో నిరసన జన్ మన్ పథకం హామీలు అమలు కాలేదని ఆవేదన. + రోడ్డు సదుపాయం కలిపించాలి అంటూ తలపై అడ్డాకులు , డోలి మోతలుతో గిరిజనులు అనకాపల్లి జిల్లాలోని కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తున్న పీవీటీజీ ఆదివాసీ కోండ్ గిరిజనుల దుస్థితి మరోసారి బయటపడింది. అనకాపల్లి (Anakapalli)…

Read More

అజేయం…అజరామరం

దేశం గర్వించేలా రాజధాని నిర్మాణం . భూములిచ్చిన రైతులకు పాదాభివందనం. అమరావతిపై జగన్ ఊసరవెల్లి రాజకీయం. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు విశాలాంధ్ర-సచివాలయం: అమరావతి అజేయం… అద్భుతం… అజరామరమని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట బద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శనివారం తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి మద్దతు పలికిన శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ఇక ఎవరూ అంగుళం కూడా కదిలించలేరన్నారు….

Read More

ఆంధ్ర భద్రాద్రిలో వైభవం.. “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగిన క్షేత్రం..! Ontimitta Kodandarama Swamy Brahmotsavams showcase devotional splendor. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 28, 2026 9:53 PM IST కడప ఒంటిమిట్ట Kodandarama Swamy బ్రహ్మోత్సవాల్లో Snapan Thirumanjanam భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఏప్రిల్ 1 Kalyanotsavamకు APSRTC 145 ప్రత్యేక బస్సులు. ఒంటిమిట్టలో కనువిందుగా  పులకించిన భక్తజనం.. కడప జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయం (Ontimitta Kodandarama Swamy)లో ఆధ్యాత్మిక వైభవం తారాస్థాయికి చేరుకుంది. ఆంధ్ర భద్రాద్రిగా ఖ్యాతిగాంచిన ఈ దివ్యక్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతున్నాయి….

Read More

మరో తిరుపతిగా వెలుగొందుతున్న వాడపల్లి.. స్వామివారి కళ్యాణ మహోత్సవాలకు భక్తుల వెల్లువ..! Vadapalli Venkateswara Swamy temple. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 28, 2026 9:20 PM IST వాడపల్లి Venkateswara Swamy ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రథోత్సవం సహా ప్రత్యేక కార్యక్రమాలతో కోనసీమ తిరుపతి సందడి. + వాడపల్లి లో ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో (Vadapalli Venkateswara Swamy) వార్షిక కళ్యాణ మహోత్సవాలు అద్భుతంగా ప్రారంభమయ్యాయి. దశమి రోజు నుంచి మొదలైన ఈ ఉత్సవాలు ఐదు రోజుల…

Read More

ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరిగిన ముఖ్యమైన పది వార్తలు.

ఈరోజు ముఖ్యమైన వార్తలు: ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న ముఖ్యమైన పది వార్తలను మీ కోసం అందిస్తున్నాము. తెలుగు రాష్ట్రాలు, జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను ఇందులో పొందుపరచడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. తాజా సమాచారం కోసం నిరంతరం వార్తా ప్రవాహాన్ని గమనించవచ్చు. ఈ వార్తలు ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించడానికి, చర్చించడానికి ఒక వేదికగా ఉపయోగపడతాయి. మరింత సమాచారం కోసం వేచి చూడండి.

Read More

ఐపీఎల్ బెట్టింగ్‌పై పోలీసుల అలర్ట్.. పట్టుబడితే జైలే.. యువతకు ఎస్పీ హెచ్చరిక..! ipl betting warning police action. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Mar 28, 2026 8:01 PM IST ఐపీఎల్ సందర్భంగా క్రికెట్ బెట్టింగ్‌పై పోలీసులు కఠిన హెచ్చరిక జారీ చేశారు. బెట్టింగ్‌లో పాల్గొన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడితే ఇక….!!! జిల్లా ఎస్పీ సీరియస్ దేశవ్యాప్తంగా Indian Premier League ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు పెరిగే అవకాశమున్నాయని అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ Tushar Dudi ప్రజలకు, ముఖ్యంగా యువతకు గట్టిగా హెచ్చరిక…

Read More

ఈస్టర్‌కు నాంది పలికిన పామ్ సండే.. హోసన్నా నినాదాలతో మారుమోగిన చర్చిలు..! palm sunday celebrations vizianagaram. |

Last Updated:Mar 28, 2026 6:58 PM IST విజయనగరంలో మట్లఆదివారం వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యేసుక్రీస్తు యెరూషలేములోకి ప్రవేశించిన ఘట్టాన్ని స్మరించుకుంటూ భక్తులు ప్రార్థనలు చేశారు. + మట్లఆదివారం ప్రత్యేకత ఇదే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటైన Palm Sunday వేడుకలు విజయనగరం పట్టణంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈస్టర్ పండుగకు నాంది పలికే ఈ మట్లఆదివారం రోజున చర్చిలన్నీ ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి. Jesus Christ యెరూషలేములోకి విజయవంతంగా ప్రవేశించిన ఘట్టాన్ని…

Read More

CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతే.. దాన్ని ఎవరూ టచ్ చేయలేరు.. ఒకవేళ టచ్ చేస్తే అది వారికి ఆఖరి రోజు: సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 5:44 PM IST CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని అమరావతి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ప్రత్యేక సమావేశంలో ప్రసంగిస్తూ, అమరావతికి చట్టబద్ధత ఇవ్వడం ద్వారా భవిష్యత్‌లో ఏ విధమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయని ఆయన చెప్పారు. శాతవాహనుల నుంచి అమరావతి పాలితమయ్యిందని, బ్రిటీష్ మ్యూజియంలో కూడా అమరావతి గ్యాలరీ ఉందని గుర్తుచేశారు. ap cm CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కే రాజధాని…

Read More