News Desk

Vadapalli Temple | వాడపల్లి వెంకన్న స్వామివారి కల్యాణ మహోత్సవాలు! | #local18V

ఏపీలో మరో తిరుపతిగా పేరుగాంచిన ఆవెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత ఘనంగా దశమి రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఐదు రోజులకు పైగా జరిగే కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా లక్షలాదిగా వచ్చే భక్త జనులు కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్థిరవారం వచ్చిందా ప్రతిరోజు ఒక కళ్యాణం మాదిరిగా పెద్దఎత్తున భక్తులు చేరుకుంటూ ఉంటారు, ఇక స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సంబంధించి తొలిరోజు రికార్డ్ స్థాయిలో భక్తులు చేరుకున్నారు. #Vadapalli #VenkannaSwamy #KalyanaMahotsavam Source…

Read More

Anakapalli | డోలీపై జీవనం.. రోడ్డు కోసం గిరిజనుల పోరాటం | #local18V

అనకాపల్లి జిల్లా రావికమతం , వి మాడుగుల, రోలుగుంట మండలాలు పరిధిలో PVTG అదివాసి కోండ్ గిరిజనులు కొండ శిఖర గ్రామాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం లేవు , రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోని వెంటనే రోడ్డు సదుపాయం కల్పించాలంటూ తలపై అడ్డాకులు పెట్టుకొని , డోలుమాతులతో విశాఖలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనారోగ్యం వస్తే డోలు కట్టుకొని కిలోమీటర్ దూరం రావాల్సిన పరిస్థితి ఉంది అని అనకాపల్లి జిల్లా సిపిఎం నాయకులు కే…

Read More

Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో వడగాల్పుల హెచ్చరిక | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 29, 2026 4:23 AM IST విజయవాడలో ఆదివారం వాతావరణం పొడిగా అత్యంత వేడిగా ఉండనుంది. నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 38°C గాను, కనిష్ట ఉష్ణోగ్రత 26°C గాను నమోదయ్యే అవకాశం ఉంది. విజయవాడ వాతావరణం Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, ఏపీ…

Read More

AP News Updates: స్వయంగా జనగణన చేసుకునే ఛాన్స్.. ఇలా చేస్తే చాలు! | తెలంగాణ వార్తలు

కేంద్ర ప్రభుత్వం జనగణనకు రెడీ అవుతోంది. మే ఒకటి నుంచి ఇది ప్రారంభమవుతుంది. తొలిసారిగా డిజిటల్ పద్ధతిలో ఇది జరగబోతోంది. అందుకని టెక్నాలజీని బాగా వాడబోతున్నారు. పాత పద్ధతిలో టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు.. ఇంటింటికీ వెళ్లి జనగణన చేసేవారు. ఈసారి కుటుంబ సభ్యులే తమ వివరాల్ని స్వయంగా ఎంటర్ చెయ్యవచ్చు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు 15 రోజులపాటు ఇలా చేసుకునే వీలు ఉంది. https://test.census.gov.in/seలోకి వెళ్లి.. మొబైల్ నంబర్ ఇచ్చి.. ఈ ప్రక్రియ నిర్వహించుకొనే…

Read More

Gold Silver Rates: పసిడి ప్రియులకు షాక్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన బంగారం ధరలు.. మరింతగా పెరుగుతాయా? ప్రస్తుతం ఎంతంటే? |

24 క్యారట్ 10 గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ. 1,45,580 నుంచి రూ. 1,48,090కి చేరింది. ఆభరణాల కోసం వాడే 22 క్యారట్ బంగారం 10 గ్రాములకు రూ.2,300 పెరిగి రూ. 1,33,450 నుంచి రూ. 1,35,750కి చేరింది. ఇక 18 క్యారట్ బంగారం ధర రూ.1,880 పెరిగి రూ.1,09,190 నుంచి రూ. 1,11,070కి చేరింది. Source link

Read More

Shiva Temple: శ్రీకాకుళం జిల్లాలోని వినూత్న ఆలయం.. ఈ శివలింగాన్ని దర్శిస్తే మీ పిల్లల చదువులో తిరుగుండదట.. |

Last Updated:Mar 28, 2026 2:35 PM IST శ్రీకాకుళం బైరవని పేటలో శివలింగ ఆకార దేవాలయంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన మరకత శివలింగం ప్రతిష్ఠ. విద్యార్థులకు జ్ఞానం ఐశ్వర్యం ప్రసాదిస్తుందనే నమ్మకం. + శివలింగ ఆకారంలో నిర్మించిన వినూత్న ఆలయం శ్రీకాకుళం పట్టణంలోని బైరవని పేటలో నిర్మించిన శివలింగ ఆకారంలోని ఈ వినూత్న దేవాలయం భక్తుల దృష్టిని ఆకర్షిస్తూ ఆధ్యాత్మిక ప్రాధాన్యతను చాటుతోంది. సాధారణంగా దేవాలయ నిర్మాణాలు గర్భగుడి, గోపురం వంటి సంప్రదాయ శైలిలో ఉంటాయి….

Read More

మత్తు బారిన పడిన జీవితాలకు ఆశాకిరణం.. ఆ జిల్లాలో ఉచిత డీ-అడిక్షన్ కేంద్రం..! Vizianagaram Seed organization de addiction center is lighting up lives. |

Last Updated:Mar 28, 2026 2:38 PM IST విజయనగరం లోని Seed Organization మత్తు విముక్తి కేంద్రం లో నెలరోజుల ఉచిత చికిత్స, కౌన్సిలింగ్ తో అనేక మందికి కొత్త జీవితం అందిస్తోంది. + మత్తు బారిన పడిన వారికి ఉచిత చికిత్స ఎక్కడో తెలుసా మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని చీకటిలోకి నెట్టేసుకున్న వారికి ఇప్పుడు ఒక వెలుగుదారి కనిపిస్తోంది. విజయనగరం పట్టణంలో సీడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మత్తు విముక్తి కేంద్రం అనేక…

Read More

నిప్ప్పుతో చెలగాటం వద్దు

. మా మాట వింటేనే దాడులు ఆపుతాం. నమ్మకం కుదిరితేనే శాంతి చర్చలు. అమెరికా`ఇజ్రాయిల్‌కు మద్దతిస్తే ప్రతీకారమే. గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక తెహ్రాన్/వాషింగ్టన్/తెలఅవీవ్:ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం మొదలై నెల రోజులైంది. వైమానిక దాడులు తీవ్రస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇరాన్ కూడా దీటుగా ప్రతిఘటిస్తూ, ప్రతి దాడులతో ఇజ్రాయిల్గల్ఫ్‌ను బెంబేలెతిస్తోంది. తమ మాట వినకపోతే శాంతిని మర్చిపోవల్సిందేనని హెచ్చరిస్తోంది. గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేస్తే తప్ప దాడులు ఆపబోమని తేల్చి చెబుతోంది. అయితే ఇరాన్‌ను లొంగదీసుకోవడం కోసం…

Read More

Pawan Kalyan: ‘ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే’.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 28, 2026 5:16 PM IST Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్కటే రాజధాని ఉంది.. అది అమరావతి మాత్రమే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటేనే అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. అమరావతి చట్టబద్ధత తీర్మానానికి సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు….

Read More

సీపీఐ, సీపీఎంకుచెరో ఐదు సీట్లు

డీఎంకే 164, కాంగ్రెస్ 28తమిళనాట పూర్తయిన సీట్ల పంపిణీ చెన్నై: తమిళనాడులో అధికార డీఎంకే, కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాల మధ్య సీట్ల పంపకాలు ఖరారయ్యాయి. మొత్తం 234 స్థానాల్లో మిత్ర పక్షాలకు 70 సీట్లు ఇచ్చి… మిగిలిన 164 స్థానాల్లో డీఎంకే బరిలోకి దిగుతోంది. సీపీఐ, సీపీఎంకు చెరో ఐదు సీట్లు ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్‌కు 28 సీట్లు కేటాయించింది. వాటిలో పొన్నేరి, ఈరోడ్ ఈస్ట్, విలవన్‌కోడ్, శివకాశి,…

Read More