News Desk

అమరావతి పనుల్లో వేగం పెంచండి..: సీఎం చంద్రబాబు

అమరావతి రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను, నిర్మాణ సంస్థల ప్రతినిధులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం రాజధాని నిర్మాణ పనులపై మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో ఉన్న రూ.57,821 కోట్ల…

Read More

Weather Update: ఏపీలో నిప్పుల కొలిమిలా మారిన వాతావరణం.. 73 మండలాల్లో తీవ్ర వడగాల్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Apr 04, 2026 11:16 AM IST ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఎండ, శనివారం 73 మండలాల్లో తీవ్ర వడగాలులు 17 లో వడగాలులు, ఆదివారం 32 మండలాల్లో తీవ్ర వడగాలుల అవకాశం, అధికారులు జాగ్రత్తలు సూచించారు ఏపీలో వడగలులు..! ప్రజల అప్రమత్తంగా ఉండాలంటే వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు భగభగమంటూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఫిబ్రవరి మొదటి వారంలోనే బయటికి రావాలంటేనే భయపడిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ…

Read More

యువ ఓటర్లపై టీవీకే గురి – Visalaandhra

వారి లక్ష్యంగానే మ్యానిఫెస్టో రూపకల్పన చెన్నై: తమిళనాడులో ఎన్నికల వాతావరణం రసవత్తరంగా ఉంది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో విజయ్ పార్టీ టీవీకే ఉత్సాహంగా ప్రచారం సాగిస్తోంది. ఆ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా వచ్చిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) యువ ఓటర్లే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. వారిని లక్ష్యంగా చేసుకునే టీవీకే అధినేత విజయ్ మ్యానిఫెస్టోను రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ, గ్రామీణ యువతను ఆకర్షించేలా విద్య, ఉద్యోగాలు, అందుకోసం ఆర్థిక సహకారం వంటి హామీల్ని…

Read More

Amaravati decision called divine symbolic timing|ఏపీ రాజధాని అమరావతి నిర్ణయం..భగవంతుడిదే

అమరావతిని రాజధానిగా ప్రకటించిన 11.11 సమయం దైవ సంకేతమని ఎమ్మెల్యే యనమల దివ్య వ్యాఖ్యానించగా రాష్ట్రవ్యాప్తంగా కూటమి నేతలు సంబరాలు నిర్వహిస్తూ మద్దతు తెలుపుతున్నారు. Source link

Read More

Welfare Schemes: మహిళలకు ఈ-సైకిళ్లు, నిరుద్యోగులకు ఈ-ఆటోలు.. ఆ జిల్లాలో రేపే పంపిణీ! | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Apr 04, 2026 7:59 AM IST పలమనేరు లో రేపు ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు ఈ సైకిళ్లు, పెద్దపంజాణి లో స్వచ్ఛ రథం, ఈ ఆటోలు పంపిణీ, మహిళా సాధికారత పర్యావరణ పరిరక్షణ లక్ష్యం News18 పలమనేరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రేపు ఒక కీలకమైన రోజు కాబోతోంది. స్థానిక ఎమ్మెల్యే ఎన్. అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు ఉదయం నుంచి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పంపిణీ కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు…

Read More

Andhra Pradesh: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 4 నుంచి రబీ ధాన్యం సేకరణ.. 23 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 8:01 AM IST ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో కలిసి మీడియా సమావేశంలో కీలక వివరాలను వెల్లడించారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రబీ (వేసవి) సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లను…

Read More

Tirumala Temple: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో నకిలీ ఆధార్‌లకు చెక్.. టీటీడీ సరికొత్త సాంకేతిక విప్లవం! |

Last Updated:Apr 04, 2026 7:35 AM IST తిరుమల తిరుపతి దేవస్థానం ఆధార్ రియల్ టైమ్ అథెంటికేషన్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో టికెట్లు, గదుల కేటాయింపులో దళారులను అరికట్టి భక్తులకు సమాన అవకాశాలు కల్పించనుంది News18 ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, మధ్యవర్తుల ఆగడాలను అరికట్టేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సాంకేతికతను ఆశ్రయిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి ఆర్జిత సేవలు,…

Read More

Srikakulam: సింగుపురంలో విషాదం.. బాదం పాలు తాగి 80 మందికి అస్వస్థత.. కొండమ్మ తల్లి ఉత్సవాల్లో కలకలం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Apr 04, 2026 6:28 AM IST ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం బాదం పాలు తాగిన సుమారు 80 మంది భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం (Food Poisoning) కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రతీకాత్మక చిత్రం Srikakulam: ఉత్సవాల వేళ సింగుపురం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కోసం బాదం పాలు తాగిన సుమారు 80 మంది భక్తులు…

Read More

Milk Price: సామాన్యులకు షాక్.. పెరిగిన పాల ధరలు |

ఆంధ్రప్రదేశ్‌లో విజయా డెయిరీ పాల ధరలను పెంచింది. ఏడు రకాల పాలపై లీటరుకి రూ.2 చొప్పున పెంచింది. అలాగే.. పెరుగు బకెట్లపై లీటరుకి రూ.10 నుంచి రూ.40 వరకూ పెంచింది. పెంచిన ధరలు ఏప్రిల్ 4 నుంచి అమల్లోకి వస్తాయని కృష్ణా మిల్క్ యూనియన్ తెలిపింది. ఐతే.. నెలవారీ కార్డులతో కొనేవారికి మాత్రం కొత్త ధరలు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయి. పశువులకు దాణా, రైతులకు ఇచ్చే కూలీ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలను…

Read More

NTR Bharosa Pension: ఫించన్ డబ్బుల్లో నకిలీ, చిరిగిన నోట్లు.. ఫించన్‌దారుల రియాక్షన్ ఇదే | అనంతపురం వార్తలు (Anantapuram News)

Last Updated:Apr 03, 2026 12:26 PM IST NTR Bharosa Pension: ప్రతినెల పెన్షన్ల రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్దిదారులకు వేలకోట్ల రూపాయలు ఇస్తోంది. అయితే ఏప్రిల్ పెన్షన్ల పంపిణీ భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి సచివాలయం పరిధిలో జరిగిన సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిరిగిన నోట్లను తిరస్కరించిన పెన్షన్ దారులు… NTR Bharosa Pension: ఒకటో తారీకు సెలవు వస్తే 31 వ తారీకే పెన్షన్ ఇచ్చే విధానం కేవలం ఒక్క ఆంధ్ర…

Read More