News Desk

Fire Accident At Srisailam Temple VIP Cottage | శ్రీశైలంలోని వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా కలకలం రేగింది. భక్తులు బస చేసిన ఒక వీఐపీ కాటేజీ గదిలోని ఎయిర్ కండీషనర్ (AC)లో షార్ట్ సర్క్యూట్ కావడంతో దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి.#srisailam #andhrapradesh #apnews Source link

Read More

Road Safety drive by AP Police | రోడ్డుప్రమాదాల నివారణలో పోలీసుల ప్రత్యేక కార్యక్రమాలు

గోదావరి జిల్లాల్లో రోడ్డుప్రమాదాల నివారణ కోసం పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ర్యాలీలు, ప్రమాణాల కార్యక్రమాలు చేపట్టగా, ప్రజలకు అవగాహన కల్పించారు. Source link

Read More

Strict Action Against Snake Killer | పాములను చంపితే ఎన్నేళ్ళు జైలు శిక్ష తెలుసా! | #local18V

పాములు అంటే అందరికి భయమే అందులో కొన్ని విష పూరిత పాములు,మరి కొన్ని విష రహిత పాములుంటాయి.మన చిత్తూరు జిల్లాలో ప్రధానంగా కనిపించే విష పూరిత పాములు నాలుగురకాలుగా కనిపిస్తాయి .అరుదుగా 15 రకాలు కంట పడుతుంటాయి.కానీ ఏ పాము కంట పడిన మార్గం ఒక్కటే అంటున్నారు సంఘమిత్ర అనిమల్ పౌండషన్ మహ్మద్ ఇద్రేస్ ..కంట పడినచో దూరంగా వెల్లడమే చక్కటి మార్గం వాటిని మట్టిన పెడితే ఏడు ఏళ్ళు జైలు శిక్ష ఉంటుదన్నారు ఇది అనిమల్…

Read More

TTD Parakamani Case: ‘వైసీపీ నేతలను నిందితులుగా చేర్చేందుకు అతడికి బాధ్యతలు’.. పరకామణి చోరీ కేసుపై భూమన సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 1:03 PM IST TTD Parakamani Case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. ttd parakamani case: పరకామణి చోరీ కేసుపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఆ విషయంలో తమకు పూర్తి సమాచారం అందిందన్నారు. తిరుపతిలోని వైసీపీ కార్యాలయంలో…

Read More

Rains: ఫిబ్రవరి రాలేదు అప్పుడే సూర్యుడి నిప్పుల కుంపటి.. ఆ జిల్లాలో మాత్రం పిడుగులతో కూడిన వర్షాలు!

AP Latest News: ఫిబ్రవరి నెల రాకముందే సూర్యుడు ప్రభావం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఆ జిల్లాల్లో పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. Source link

Read More

Minister Atchannaidu | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని సందర్శించిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.#Atchimnaidu #tirumalatemple #tirumalanews Source link

Read More

బడ్జెట్ సెషనా…లడ్డ్డూ సెషనా?

అసెంబ్లీ సమావేశాలపై రామకృష్ణ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో జరుగుతున్నవి బడ్జెట్ చర్చలా లేక లడ్డూ వివాదానికి సంబంధించిన చర్చలా అనేది అర్థం కావటం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ…

Read More

Happy Sunday: ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ‘హ్యాపీ సండే’.. ఆ ప్రాంతాల్లో సందడే సందడి | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 8:51 AM IST Happy Sunday: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని అర్బన్ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన హ్యాపీ సండే కార్యక్రమం. ప్రతి నెల 2,4వ ఆదివారాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. పట్టణ ప్రజల జీవనశైలిని మార్చేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహద పడుతుంది. News18 Happy Sunday Programme: అర్బన్ ప్రాంతాలు కేవలం ఆర్థిక కార్యకలాపాలు, ఆదాయ వృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కేంద్రాలుగా మాత్రమే కాకుండా, ప్రజల భావోద్వేగాలు,…

Read More

ఆదాయం పెంచి ఆనందం పంచుతాం

. పేదలకు సంక్షేమంలో దేశంలో ఏపీయే టాప్. మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై నిందలు. వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర`వినుకొండ : పేద ప్రజల ఆదాయాన్ని పెంచి, ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో…

Read More

Rajanalabanda Temple: ఆ రావి చెట్టు కింద కూర్చుంటే చాలు.. దొంగ దొరికిపోవాల్సిందే! ఈ ఆలయ మిస్టరీ ఇదే.. | చిత్తూరు వార్తలు (Chittoor News)

Last Updated:Feb 22, 2026 7:34 AM IST రాజనాలబండ, అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో 1300 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం, సత్య ప్రమాణాలకు ప్రసిద్ధి, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉంది. + ఆ జిల్లాలోసత్య ప్రమాణాలకు నిలయంగా మారిన ఆలయం ఇదే…!!!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలో వెలసిన అత్యంత మహిమాన్విత పుణ్యక్షేత్రం “రాజనాలబండ”. దాదాపు 1300 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ ఆలయం,…

Read More