News Desk

Pawan Kalyan: మంచి పని చేసిన పవన్ కళ్యాణ్.. 50 లక్షల విరాళం.. మాట నిలబెట్టుకుంటూ..! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 8:04 AM IST Pawan Kalyan: మిగతా నేతలకూ పవన్ కళ్యాణ్‌కి ఒక ప్రధాన తేడా ఉంది. మిగతా వారు ప్రజల కోసం తమ సొంత డబ్బును ఖర్చు పెట్టేది చాలా తక్కువ. పవన్ కళ్యాణ్ మాత్రం.. సంపాదన అంతా.. ప్రజల కోసం వాడేస్తున్నారు. త్యాగశీలిలా మారిపోతున్నారు. తాజాగా ఏం చేశారో తెలుసుకుందాం. మరో మంచి పని చేసిన పవన్ కళ్యాణ్ రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి అనే పదవి లేదు. దానికి…

Read More

ICAI President: ఐసీఏఐ అధ్యక్షుడిగా విశాఖ వాసి.. ఏపీ నుంచి ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు! |

Last Updated:Feb 22, 2026 8:08 AM IST డి.ప్రసన్నకుమార్ ఐసీఏఐ అధ్యక్షుడిగా ఎన్నికై, విశాఖ నుంచి తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. నాలుగు దశాబ్దాల సేవ, పలు అవార్డులు, అంతర్జాతీయ సమావేశాల్లో ప్రసంగించారు. Source link

Read More

RTI Online: ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు.. ఇక సమాచార హక్కు దరఖాస్తు ఆన్‌లైన్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 22, 2026 9:45 AM IST RTI Online: మీరు సమాచార హక్కు చట్టం కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కొత్త విధానం వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక ఆర్టీఐ సమాచారం ఆన్‌లైన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం (RTI) అమలును పూర్తిగా డిజిటల్ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 25 జారీ చేసింది. RTI…

Read More

Shivraj Singh Chouhan | శ్రీవారి సేవలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు ఘనస్వాగతం పలికారు.#ShivrajSinghChouhan #tirumalatemple #tirumalanews Source link

Read More

Grand Centenary Paidi Thalli Jatara Celebs | పైడితల్లి వంద వసంతాల జాతర మహోత్సవాలు

రాజాం పట్టణంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి శతాబ్ది జాతర మహోత్సవాలు నేత్రపర్వం, ఘటోత్సవం, ప్రత్యేక పూజలు, రాష్ట్ర పండుగగా గుర్తింపుతో మరింత వైభవంగా ప్రారంభమయ్యాయి. Source link

Read More

సింహాచలంలో రాజవంశీయ దర్శనం.. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు దంపతుల ప్రత్యేక పూజలు..! Ashok Gajapathiraju couple visit Simhachalam temple spiritual splendor. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 22, 2026 8:07 PM IST సింహాచలం ఆలయంలో పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, రాజవంశీయ గౌరవం, భక్తి, సంప్రదాయాలు కలసి ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చాయి. అప్పన్నను దర్శించున్న గోవా గవర్నర్  ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా, భక్తకోటి ఇలవేల్పుగా వెలుగొందుతున్న సింహాచలం ఆలయం నిత్యం భక్తి, విశ్వాసం, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తోంది. క్షేత్రరాజు శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దివ్య సన్నిధి నిండా శనివారం ఓ విశిష్ట…

Read More

టెన్షన్ ఫ్రీ లైఫ్ కావాలా? ఇంట్లో ఈ మొక్క పెంచండి.. మార్పు మీరు ఊహించలేరు..!

పూజా గదిలో చందనం మొక్కను ఉంచడం వల్ల మానసిక ప్రశాంతత, శాంతి, పవిత్రత పెరుగుతుందని సుబ్రహ్మణ్య శర్మ, ఆయుర్వేద శాస్త్రం, ఆధునిక పరిశోధనలు సూచిస్తున్నాయి. Source link

Read More

Rajanala banda temple | నిజం వెలికితీసే మహిమ కలిగిన ఆలయం ఇదే! | #local18V

1300 వందల సంవత్సరాలు కాలం నాటి రాజనాలబండ చరిత్ర ఇదే ఎవ్వరితోనైనా నిజం పలికించే మహిమ గల రాజనాలబండ…!!! మీ జీవితంలో ఇలాంటి గుడి ఎప్పుడు చూసిండరు..!!! తప్పు చేసిన వాడు ఈ చెట్టు కింద నిజం చెప్పాల్సిందే ఈ క్షేత్రంలో తప్పు చేసి ఒప్పుకోకుంటే మూడు వారాల్లో వారికి అశుభం వరిస్తుందని భక్తుల విశ్వాసం టీటీడీ ఆధ్వర్యంలో దిన దిన అభివృద్ధి చెందుతున్న ఆలయం ఇదే..!!! బైట్:ఆలయ ప్రధాన అర్చకులు… కృష్ణమూర్తి 1300 సంవత్సరాలు గా…

Read More

విజయనగరం ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభం. Vizianagaram Adarsha schools 2026 27 class 6 admissions process begins |

ప్రవేశ రుసుముల విషయానికి వస్తే, ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు రూ.125, ఓసీ మరియు బీసీ విద్యార్థులకు రూ.200గా నిర్ణయించారు. ఆన్‌లైన్ చెల్లింపు విధానం ద్వారా ఫీజు చెల్లించి దరఖాస్తును పూర్తి చేయాలని తెలిపారు. కుల ధృవీకరణ పత్రం, పుట్టిన తేదీ సర్టిఫికెట్, చదువు ధృవీకరణ పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లు ముందుగానే సిద్ధం చేసుకోవాలని కోరారు. Source link

Read More

CPS Employees Protest at GVMC Gandhi Statue | సీపీఎస్ ఉద్యోగుల 'సాగర సంగ్రామ దీక్ష'

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీపీఎస్ ఉద్యోగులు ‘సాగర సంగ్రామ దీక్ష’ నిర్వహించారు. ఎన్నికల హామీ ప్రకారం సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో హాజరైన సీపీఎస్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. Source link

Read More