News Desk

Top10 News Today: ఈరోజు టాప్10 న్యూస్.. మీ కోసమే |

హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు రెడ్‌, ఆరెంజ్‌ కేటగిరి పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 2026 డిసెంబర్‌లోపు నగరంలోని డీజిల్‌ బస్సులను తొలగించి 100% ఏసీ ఈవీ బస్సులు ప్రవేశపెడతామని, విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని యోచిస్తున్నామని చెప్పారు. గాంధీ విగ్రహ నిర్మాణానికి రూ.500 కోట్లు కాదు, రూ.70 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని స్పష్టం చేశారు. 2.’గివ్‌ హర్‌ స్పేస్‌’ కవిత నినాదం మహిళా దినోత్సవం రోజే కాదు, ప్రతిరోజూ మహిళలను…

Read More

తిరుచానూరులో అక్రమ మద్యం తయారీ గుట్టు రట్టు

విశాలాంధ్ర -తిరుపతి కలెక్టరేట్: తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ దాడిలో సుమారు 34.75 లీటర్ల అక్రమ మద్యం మరియు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డిపిఎల్) స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డిఎస్పి ప్రసాద్, తిరుచానూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) బి. సునీల్ కుమార్ ఆదేశాల మేరకు శనివారం ఉదయం తిరుచానూరు…

Read More

డాడీ.. మమ్మల్ని ఒక్కసారి చూడాలనిపించలేదా? కన్నీళ్లతో కుమార్తెల వీడియో వైరల్..! Womens Day Malladi Raju daughters video viral seeking justice in tears. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 6:17 PM IST మహిళా దినోత్సవం రోజున ఏపీలో మల్లాడి రాజు కుమార్తెలు విడుదల చేసిన వీడియో వైరల్ అయింది. తండ్రి రెండో పెళ్లి, తల్లి ఆత్మహత్య, తమ పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జోక్యం కోరారు. + అమ్మ చనిపోయింది నాన్న నువ్వురావు మేమిద్దరం చనిపోతామంటూ ఇద్దరు యువతులు ఆవేదన మహిళా దినోత్సవం రోజున ఏపీలో ఇద్దరు యువతులు విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

Read More

సిపిఎం నాయకులు పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి ➖ సిపిఐ డిమాండ్

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండలం మదనంబేడు గ్రామంలో పేదలకు భూపట్టాలు పంపిణీ చేయాలని కరపత్రాలు పంచుతున్న సిపిఎం మండల కార్యదర్శి మెలుగు రమేష్ సిఐటియూ నాయకుడు మొన్న స్వామి పై దౌర్జన్యం చేసి దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన మరణం వేడుక చెందిన గిరిబాబు రాబర్ట్ హరిబాబులపై అత్యానియారం చేసిన నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆంభాకం…

Read More

Tollywood: మీ అభిమానం తగలెయ్యా!.. భారీ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న ఎన్టీఆర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 6:27 PM IST Jr NTR: టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లిన ఫ్యాన్స్ మాత్రం తండోపతండాలుగా తరలివస్తారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన కిమ్స్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆయనకు ఆసుపత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. తారక్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద…

Read More

వెంకటగిరిలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యం

ఒక వ్యక్తి కాలు కోల్పోయిన ఘటనవిశాలాంధ్ర వెంకటగిరి పట్టణంలోని ఒక ఆర్ఎంపీ (గ్రామీణ) వైద్యుడి నిర్లక్ష్య వైద్యం కారణంగా ఒక వ్యక్తి తన కాలును కోల్పోయినట్టు ఆరోపణలు వెలువడుతున్నాయి. చిన్నపాటి గాయాలకు రక్తస్రావం ఆపేందుకు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే అందించాల్సిన గ్రామీణ వైద్యులు, తమ పరిధిని దాటి సర్జరీలకు పాల్పడుతున్నారని స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెంకటగిరికి చెందిన ఒక వ్యక్తికి జరిగిన ప్రమాదకర గాయానికి సరైన వైద్య చికిత్స అందించకుండా, ఫస్ట్ ఎయిడ్…

Read More

International Womens Day 2026: ప్రస్తుతం అబ్బాయిల కంటే అమ్మాయిల సంపాదనే ఎక్కువ.. ఉమెన్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 08, 2026 4:08 PM IST International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని రంగాల్లో అయితే అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. International Womens Day: ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని…

Read More

టీటీడీకి రూ.70 లక్షలు విరాళం – Visalaandhra

విశాఖపట్నంకు చెందిన ఎన్ఆర్ఐలు త్రిపురనేని వెంకటరత్నం, శ్రీమతి మాధురి దంపతులు ఆదివారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.అదేవిధంగా ఆయన కుమారులు త్రిపురనేని విజయ్, త్రిపురనేని వినయ్ లు కూడా వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల ప్రతినిధి పొట్లూరి నరసింహారావు తిరుమలలోని అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు‌. ఈ…

Read More

చేయి పనిచేయకపోయినా ఆత్మస్థైర్యం తగ్గలేదు.. జాతీయ స్థాయికి చేరిన విజయనగరం అమ్మాయి..!

పి. హేమవతి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జాన్నివలస గ్రామానికి చెందిన పారా క్రీడాకారిణి. బీటెక్ పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. Source link

Read More

Tiger spotted in Kakinada district causing panic among residents. మూడేళ్ల తర్వాత ఆ జిల్లాల్లో పెద్దపులి రీఎంట్రీ.. ఆవు–దూడ బలి..ప్రజలకు అటవీశాఖ అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 08, 2026 3:04 PM IST కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. ఆవు, దూడను హతమార్చడంతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అటవీశాఖ అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. + కాకినాడ జిల్లాలోకి అడుగు పెట్టిన పెద్దపులి..పెడుతూ పెడుతూ దాడి ఏపీలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. మూడు సంవత్సరాల క్రితం అనేక జిల్లాల్లో సంచరిస్తూ ప్రజల్లో భయాందోళనలకు కారణమైన అదే పెద్దపులి మళ్లీ అదే ప్రాంతంలో కనిపించడంతో…

Read More