Top10 News Today: ఈరోజు టాప్10 న్యూస్.. మీ కోసమే |
హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు రెడ్, ఆరెంజ్ కేటగిరి పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. 2026 డిసెంబర్లోపు నగరంలోని డీజిల్ బస్సులను తొలగించి 100% ఏసీ ఈవీ బస్సులు ప్రవేశపెడతామని, విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలని యోచిస్తున్నామని చెప్పారు. గాంధీ విగ్రహ నిర్మాణానికి రూ.500 కోట్లు కాదు, రూ.70 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని స్పష్టం చేశారు. 2.’గివ్ హర్ స్పేస్’ కవిత నినాదం మహిళా దినోత్సవం రోజే కాదు, ప్రతిరోజూ మహిళలను…


