News Desk

ఇరాన్‌కు రష్యా పూర్తి అండగా ఉంటుంది

మాస్కో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇరాన్ కు తన మద్దతును ప్రకటించారు. ఇజ్రాయిల్, అమెరికాలతో సాగు తున్న ఘర్షణల్లో మిత్రదేశమైన ఇరా న్‌కు మాస్కో అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన ముజ్తబా ఖామేనీకి పుతిన్ అభినందనలు తెలుపుతూ, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో దేశాన్ని సమర్థ వంతంగా నడిపించగలరని ఆశాభా వం వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఎదురవుతున్న సాయుధ…

Read More

Gas Cylinder Price Hike: ప్రజల గుండెల్లో సిలిండర్ మంట.. వంటింట్లో తంటా! ఏపీలో భారీగా పెరిగిన సిలిండర్ ధరలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 6:39 AM IST ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని లక్షలాది కుటుంబాలపై ఈ ధరల పెంపు పెను భారంగా మారనుంది. చమురు సంస్థలు ప్రకటించిన తాజా ధరల ప్రకారం, గృహ వినియోగ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ క్రింది విధంగా పెరిగాయి. పెరిగిన గ్యాస్ ధరలు Cylinder Rates: అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధ…

Read More

అమెరికాలో జోరుగా ‘ఉస్తాద’ ప్రీమియర్ బుకింగ్స్

హైదరాబాద్: హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్‌లో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అక్కడ ప్రీమియర్ షోల బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 50 వేల డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 41 లక్షలు) పైగా గ్రాస్…

Read More

Heatwave Alert: మార్చి 10 నుంచి అగ్గి సెగలే.. ఏప్రిల్‌, మే నెలల్లో ఈ జిల్లాల్లో తట్టుకోవడం కష్టమేనంట | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Heatwave Alert: రాష్ట్రంలో ఎండలు నెమ్మదిగా ముదురుతున్నాయి. మార్చి మొదట వారం నుంచే  సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. మధ్యాహ్నం సమయంలో బయటికెళ్తే.. చెమటలు కక్కిస్తున్నాడు. బయట అడుగు పెట్టేందుకు జనం భయపడుతున్నారు.  ఏప్రిల్, మే లో భానుడు మరింత భగ్గుమననున్నాడు.  ఈ ఏడాది కూడా ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుందని, దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ బులెటిన్‌లో పేర్కొందని  విపత్తుల సంస్థ ఎండి ప్రఖర్…

Read More

కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్‌కి సీబీఐ మరోసారి నోటీసులు

గత సంవత్సరం చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10 విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో విజయ్‌ని సీబీఐ గతంలో విచారించింది. తాజాగా మరోసారి విచారించడానికి సమన్లు జారీ చేసింది. జనవరి నెలలో రెండు పర్యాయాలు సీబీఐ అతనిని విచారించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార…

Read More

ఒక జిల్లాలో కనిపిస్తే మరో జిల్లాలో దాడి.. గోదావరి ప్రాంతాల్లో పెద్దపులి దోబూచులాట..! Tiger spotted in Godavari districts causing fear among residents. | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 8:53 PM IST రంపచోడవరం, కాకినాడ జిల్లాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. అటవీశాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో నిఘా కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. + కాకినాడ పోలవరం జిల్లాల మధ్య పెద్దపులి వరుస దాడులు ఆరెండు జిల్లాల జంట సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఒక ప్రాంతానికి అధికారులు చేరుకుంటే అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లి దాడులు చేయడం వల్ల…

Read More

చాట్‌జీపీటీతో కాపీయింగ్.. మహారాష్ట్రలో 81 మంది ఉద్యోగులపై వేటు

మహారాష్ట్రలో 10, 12వ తరగతి పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ నిందితులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులుమహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో భారీ స్థాయిలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు అక్రమంగా సహాయం చేసినందుకు గాను 81 మంది పరీక్షా సిబ్బందిని మహారాష్ట్ర విద్యా బోర్డు సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది సమాధానాల కోసం చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను…

Read More

Summer Best Tourist Places: సమ్మర్‌లో ఇదే బెస్ట్ ప్లేస్.. అడవి అంతా మన కళ్ల ముందే, ఆ ఫీలింగే వేరు

Best Summer Tourist Places: సమ్మర్‌లో రోజు రోజుకు పెరుగుతున్న ఎండను తట్టుకోలేక జనం వేసవి తాపం తగలని ప్రదేశాలకు వెళ్లాలని అనుకుంటారు. ఇలాంటి వాళ్లకు కాకినాడ జిల్లాలోని ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తే ఉదయంనుంచి సాయంత్రం వరకు అన్ లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్ దొరుకుతుంది. Source link

Read More

కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి

ఎంఈఓ రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని మోటుమర్ల గ్రామం వద్దగల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో (కేజీబీవీ) ఆరవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, దరఖాస్తులు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు మాత్రమే స్వీకరించబడుతాయని తెలిపారు. అనంతరం ఎంపిక జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతిలో…

Read More

జయ జయ సింహ నామస్మరణతో మారుమ్రోగుతున్న ఖాద్రీ క్షేత్రం.. బ్రహ్మరథోత్సవానికి సర్వం సిద్ధం..!

ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బ్రహ్మ రథోత్సవం కదిరి పట్టణంలో వైభవంగా నిర్వహించనున్నారు. వేలాది భక్తులు దూర ప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. Source link

Read More