News Desk

అల్లూరి అడవుల్లోకి పవన్ కళ్యాణ్.. గిరిజనుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక పర్యటన..! Pawan Kalyan to visit Visakhapatnam on 13th and 14th to discuss. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 13, 2026 7:39 PM IST ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్చి 13, 14 తేదీల్లో విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించి, గిరిజన ప్రాంతాల్లో ‘మాట–మంతీ’లో పాల్గొంటారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పర్యటన..! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ప్రత్యేకంగా…

Read More

కాలేజీలో విద్యార్థి ఫోటో మార్పిడి వివాదం; విచారణకు ఆదేశం.

శ్రీకాకుళం సమీపంలోని ఒక కళాశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు కొందరు విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి, వాటిని అశ్లీలంగా మార్చి షేర్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మార్ఫింగ్ చిత్రాలను ఎవరు షేర్ చేశారు, ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎవరు ఉన్నారు అనే విషయాలపై పోలీసులు దృష్టి సారించారు. కళాశాల యాజమాన్యం కూడా…

Read More

ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్‌ఫెడ్ చైర్మన్ బంగార్రాజు

విశాలాంధ్ర – భోగాపురం: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్‌ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు .ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ సమస్యలు, గత ప్రభుత్వ కాలంలో ఉపాధి కోల్పోయిన బాధితుల సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల లోపాలు, అలాగే రీ–సర్వే వల్ల…

Read More

HJ Dora Passes Away: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్‌జే దొర ఇకలేరు.. చంద్రబాబు,రేవంత్ సంతాపం |

Last Updated:Mar 13, 2026 5:13 PM IST HJ Dora Passes Away: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీగా సేవలందించిన ప్రముఖ ఐపీఎస్ అధికారి. Srikakulam జిల్లాకు చెందిన ఆయన పోలీసు సేవల్లో నిజాయితీ, నిబద్ధతతో పేరు పొందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మృతి పోలీసు శాఖకు, శ్రీకాకుళం జిల్లాకు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన సేవలు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. Source link

Read More

సీఐ అశోక్ కుమార్ సేవలకు కొండoపేట గ్రామస్తులు చిరు సత్కారం

విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా):రాష్ట్ర పండుగగా నిర్వహించిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ వార్షికోత్సవ జాతర విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా సేవలు అందించిన రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్‌ను కూటమి నాయకులు అభినందించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీఐ అశోక్ కుమార్ సేవలు అందించినందుకు రాజాం కొండంపేట…

Read More

641 కిలోల గంజాయి కేసులో సంచలన తీర్పు.. 9 మందికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష..! 9 sentenced to 14 years in Vizianagaram ganja transport case. |

Last Updated:Mar 13, 2026 5:30 PM IST విజయనగరం జిల్లాలో 2017 గంజాయి రవాణా కేసులో 9 మంది నిందితులకు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ఎం.మీనాదేవి రూ.1 లక్ష జరిమానా విధించారు. భారీ గంజాయి రవాణా కేసు – 9 మందికి 14 సంవత్సరాలు జైలు శిక్ష విజయనగరం జిల్లాలో 2017లో వెలుగులోకి వచ్చిన భారీ గంజాయి రవాణా కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది….

Read More

జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం

విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా): జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చాలన్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు. అనంతపురం రూరల్ సబ్ డివిజన్ అధికారి పర్యవేక్షణలో రాప్తాడు మండలం మైనార్టీ కాలనీలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులందరూ తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు…

Read More

News Updates: ఇదేం యుద్ధం రా అయ్యా!.. భారీ నష్టాల్లో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు |

News Updates: ఎల్పీజీ బదులు పీఎన్‌జీ సిలిండర్లు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ప్యానిక్ వల్లే గ్యాస్ బుకింగ్స్ పెరిగాయని కేంద్రం స్పష్టం చేసింది. వంట గ్యాస్ కొరతపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. విదేశాల నుంచి చమురు దిగుమతిపై చర్యలు తీసుకుంటున్నామని షిప్పింగ్ శాఖ అధికారులు తెలిపారు. పోర్టుల్లో పరిస్థితి అదుపులో ఉంది. రాష్ట్రాలకు కిరోసిన్‌ను ఇప్పటికే కేంద్రం కేటాయించింది. దేశంలో గ్యాస్ సంక్షోభం లేదని కేంద్రం స్పష్టం చేసింది. బ్లాక్ మార్కెట్‌పై చర్యలు తీసుకుంటామని పెట్రోలియం శాఖ…

Read More

కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..

ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధను వహించాలి అని ప్రభుత్వాసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుకుంట రోడ్డు వద్ద గల డయాలసిస్ ఆసుపత్రి కేంద్రంలో ప్రపంచ మూత్రపిండముల దినోత్సవం (వరల్డ్ కిడ్నీ డే) రోగుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణములో కిడ్నీ తో వేసిన ముగ్గులు, బొమ్మలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య…

Read More

Tiger: ఆ శివాలయంలో పెద్దపులి.. భయంతో వణికిపోతున్న గ్రామస్తులు.. అధికారులు అలర్ట్..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 13, 2026 3:10 PM IST గోదావరి జిల్లాల్లో పెద్దపులి సంచారం భయాందోళనలు రేపుతోంది. Sri Veera Venkata Satyanarayana Swamy Temple సమీపంలో కనిపించిన ఈ పులి, గ్రామాల్లో సంచరిస్తోంది. + అన్నవరం కు 20 కిలోమీటర్ల దూరంలో అందరూ చూస్తుండగా రోడ్డు దాటిన పెద్దపులి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేపుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిసర ప్రాంతాల్లో ఈ పెద్దపులి కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా పట్టపగలు…

Read More