మన్యం జిల్లాలోని దూరప్రాంత గ్రామాల దయనీయ పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామానికి ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు లేకపోవడంతో ఒక మృతదేహాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్తులు డోలీలో మోస్తూ అడవులు, కొండలు దాటి గ్రామానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.#tribalvillagers #manyamdistrict
Source link
Tribal Villages Rely on Doli for Transport | మన్యం జిల్లాలో తప్పని డోలీ మోతలు | #local18shorts


