రైలు నెంబర్ 18507 విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ఏప్రిల్ 1 నుంచి ప్రతి బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం సాయంత్రం 7 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)



