Solar Scheme: కరెంట్ బిల్లుకు చెక్.. సూర్యుడితో ఆదాయం పీఎం సూర్యఘర్ పథకానికి ఆజిల్లాలో భారీ స్పందన..!



పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ పథకం ద్వారా చిత్తూరు జిల్లాలో 1,385 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్, 1,210 మందికి రూ.8.61 కోట్ల సబ్సిడీ, నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *