చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కే జవహర్ భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందేలా సహకరించారు.#KJawahar #Kanipakam #vinayakatemple
Source link


