Cyclone Horacio: సముద్రంలో అతి తీవ్ర తుపాను.. రైతులకు వాతావరణ అలర్ట్..! |

ప్రపంచంలో ఇప్పుడు చాలా దేశాల్లో పంటలు పండించే విధానాలను మార్చుకొంటున్నారు. ఆరు బయట పొలాల్లో సాగు మానేసి.. భవనాల్లో సాగు చేపడుతున్నారు. దీని వల్ల తుపాన్లు, వర్షాలు, వడగళ్ల సమస్యలేవీ ఉండవు. చీడ పీడల సమస్య ఉండదు. 2, 3 రెట్లు ఎక్కువ దిగుబడి ఉంటుంది. పంట పూర్తిగా రైతు కంట్రోల్‌లో ఉంటుంది. భవనం లోపల ఎంత వేడి ఉండాలి, ఎన్ని ఎరువులు వెయ్యాలి, ఎంత నీరు అందించాలి.. అంతా రైతు కంట్రోల్ లోనే ఉంటుంది. ఇండియాలో…

Read More

స్థానిక ఎన్నికలకు ముందేబీసీ రిజర్వేషన్ల పెంపు

. పీ`4తో అసమానతలు తగ్గింపునకు కృషి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక కేటాయింపులు. సామాజిక సమానత్వమే లక్ష్యం. సంక్షేమానికి బడ్జెట్ కేటాయింపులపై సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: సామాజిక సమానత్వమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తగ్గించి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలు అన్నిటా ప్రాతినిధ్యం వహించేలా సామాజిక సాధికారత సాధించేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. బడ్జెట్‌లో…

Read More

Rajamahendravaram Adulterated Milk Incident | పాలకల్తీకి కారణమైనవారిపై కఠిన చర్యలు

రాజమహేంద్రవరంలో కల్తీ పాల మరణాలపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటన ఇచ్చి, ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు, దర్యాప్తు కొనసాగుతుందని, మృతులకు రూ.10లక్షల ఆర్థిక సాయం ప్రకటించినట్టు తెలిపారు. Source link

Read More

ఇందాపూర్ ప్రకంపనలు

. మండలిలో అధికార, ప్రతిపక్ష పోటాపోటీ నిరసనలు. తిరుమలకు నెయ్యి సరఫరాపై చర్చకు వైసీపీ పట్టు. గందరగోళం…వాయిదాల పర్వం. 26న చర్చించేందుకు బీఏసీలో నిర్ణయం విశాలాంధ్ర బ్యూరో-అమరావతి:శాసన మండలి సమావేశాలు ఉద్రిక్తంగా మారాయి. మండలిలో చైర్మన్ పోడియం వద్ద, మండలి వాయిదా అనంతరం చైర్మన్ చాంబర్ ఎదుట వైసీపీ సభ్యులు నిరసనలతో మండలి కార్యకలాపాలకు అడుగడుగునా అవాంతరం ఏర్పడింది. ప్రశ్నోత్తరాల సమయం ముందుకు కొనసాగలేదు. మండలి సమావేశం సోమవారం చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రారంభం కాగా……

Read More

CM Chandrababu: ‘బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’.. కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు ఫైర్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Feb 23, 2026 3:27 PM IST రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మృతిచెందిన ఘన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. News18 తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు సేవించి నలుగురు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. నగరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలచెరువు తదితర ప్రాంతాలకు చెందిన పలువురు అనధికారిక వ్యాపారి విక్రయించిన పాలు తాగడం వల్లే ఈ…

Read More

కాటేసిన కల్తీ పాలు – Visalaandhra

ఐదుకు చేరిన మృతులు ఆసుపత్రిలో 12 మందికి చికిత్స . నలుగురు చిన్నారుల ఆరోగ్యం విషమం. అనుమానితులు వైద్యులను సంప్రదించాలన్న అధికారులు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం: తూర్పు గోదావరి జిల్లా రాజమహేం ద్రవరంలో కల్తీ పాల ఘటన కుటుంబాల్లో భయాందోళన రేకిత్తిస్తోంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య ఐదుకు చేరుకుంది. దీనికి కారణం కల్తీపాలే అని అధికారుల దర్యా ప్తులో తేలింది. తాజాగా సోమవారం దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన…

Read More

Tribal Villages Rely on Doli for Transport | మన్యం జిల్లాలో తప్పని డోలీ మోతలు | #local18shorts

మన్యం జిల్లాలోని దూరప్రాంత గ్రామాల దయనీయ పరిస్థితి మరోసారి వెలుగులోకి వచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామానికి ఇప్పటికీ సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు లేకపోవడంతో ఒక మృతదేహాన్ని కుటుంబసభ్యులు, గ్రామస్తులు డోలీలో మోస్తూ అడవులు, కొండలు దాటి గ్రామానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.#tribalvillagers #manyamdistrict Source link

Read More

ట్రంప్ దూకుడుకు బ్రేక్

నేటి నుంచి నిలిచిపోనున్న సుంకాల వసూళ్లు వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొన్ని కీలక దిగుమతి సుంకాల వసూళ్లను నిలిపివేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సుంకాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ప్రపంచ వాణిజ్య సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) ఒక ప్రకటన విడుదల చేసింది. మంగళవారం నుంచి సుంకాల…

Read More

Murder Case: ఆరిలోవ మహిళ హత్య కేసులో విస్తుపోయే విషయాలు! 10 రోజుల పోలీసుల వేటలో దొరికిన అసలు దొంగ! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Feb 23, 2026 7:55 PM IST ఆరిలోవ దుర్గా నగర్‌లో కాపు లక్ష్మి హత్య, దోపిడీ కేసును విశాఖపట్నం పోలీసులు పది రోజుల్లో ఛేదించి వంజరాపు శివ గంగరాజు అలియాస్ టాటా శివను అరెస్ట్ చేశారు. + వ్యసనాలు , బెట్టింగ్లో చేసిన అప్పులు తీర్చేందుకు మహిళను హత్య చేసిన యువకుడు విశాఖపట్నం నగరంలో సంచలనం సృష్టించిన ఆరిలోవ మహిళ హత్య, భారీ దోపిడీ కేసును పోలీసులు అత్యంత వేగంగా, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి…

Read More

ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్ట్

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ నాయక్ నిందితుడుగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామకష్ణరాజు చేసిన ఫిర్యాదుపై గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు విచారణ నిమిత్తం అనేక…

Read More