Chandrababu: ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. ఫొటోలు చూసేయండి |


CM Chandrababu: విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఇమామ్, మౌజన్‌లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.CM Chandrababu: విజయవాడలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ఇమామ్, మౌజన్‌లకు ఇచ్చే గౌరవ వేతన బకాయిలు రూ.45 కోట్లు వెంటనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో నూతనంగా హజ్ హౌస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

అన్ని మతాలను గౌరవిస్తా… అందరివాడిలా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు. పేదలను ఆదుకునేందుకు పీ4 తీసుకొచ్చామని, ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ నేను ఉంటా అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విందులో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్, ఎంపీ కేశినేని శివనాధ్, ఎమ్మెల్యేలు నజీర్, బోండా ఉమ, గద్దె రామ్మోహన్, పలువురు ప్రజా ప్రతినిధులు, ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *