News Desk

భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్

. వచ్చే డిసెంబరుకు భూ వివాదాలన్నీ పరిష్కారం. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు. గత పాలనలో భూ అక్రమాలకు పాల్పడింది మంత్రుల ముఠాలే. నేడు అభివృద్ధి-సంక్షేమం. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని, భూ అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు…

Read More

Today News Updates: చమురు మంటలతో ప్రపంచం ఉక్కిరిబిక్కిరి.. ఒకే రోజు బ్యారెల్ ధర 30 డాలర్లు పెరుగుదల |

News Updates Today: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరలు వేగంగా పెరగడంతో అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని దేశాలు ఇంధన సరఫరాపై పరిమితులు విధిస్తూ రేషన్ విధానాన్ని అమలు చేయగా, మరికొన్ని దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలుదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరాన్‌లో ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ సుప్రీం…

Read More

పశ్చిమాసియాపై చర్చించాల్సిందే – Visalaandhra

పట్టుపట్టిన విపక్షాలుఅవకాశం లేదంటూ మొండికేసిన ప్రభుత్వం పార్లమెంటు ఆవరణలో నిరసన న్యూదిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పార్లమెంటును కుదిపేశాయి. అధి కార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పశ్చిమాసి యా పరిణామాలపై తక్షణమే చర్చిం చాలని ప్రతిపక్ష సభ్యులు లోక్‌సభలో డిమాండ్ చేశారు. అందుకు ప్రభుత్వం ఏమాత్రం ముందుకు రాలేదు. స్పీకర్ అవిశ్వాసంపై చర్చ చేపడదామని ప్రభుత్వం వాదించింది. పశ్చిమాసియా రగులుతోందని, అక్కడ కోట్లమంది భారతీయులు చిక్కుకున్నారని, వారి భద్రత అత్యంత అవసరమని ప్రతిపక్షాలు స్పష్టంచేశాయి. యుద్ధం…

Read More

Vijayawada Weather Forecast: విజయవాడలో సూర్యుడి విశ్వరూపం.. ఉక్కపోత.. చెమటలు కక్కుతున్న ప్రజలు.. నేటి వెదర్ రిపోర్ట్ | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 07, 2026 4:41 AM IST విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. విజయవాడలో నేడు ఆకాశం నిర్మలంగా, ఎండగా (Sunny) ఉంటుంది. PC : Wikipedia Vijayawada Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి తీవ్రత అప్పుడే గరిష్ట స్థాయికి చేరుకుంటోంది. మార్చి మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును తాకుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా విజయవాడ (బెజవాడ) పరిసర ప్రాంతాల్లో నేడు ఎండ తీవ్రత…

Read More

ఇరాన్ అధినేత ముజ్తబా – Visalaandhra

. ఖామేనీ రెండో కుమారుడి ఎన్నిక. దేశవ్యాప్తంగా సంబరాలు. తెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు మరింత తీవ్రం. బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ప్ర తి దాడులు తెహ్రాన్: ఇజ్రాయిల్, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు ముజ్తబా ఖామేనీని కొత్త నేతగా ప్రకటించింది. ఇరాన్‌లోని 88మంది మతగురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స’ కొత్త సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు…

Read More

AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్‌లో విజృంభిస్తోన్న సూర్యుడు.. రాయలసీమ ప్రజలకు అలర్ట్.. 40 డిగ్రీలు దాటే అవకాశం | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Mar 09, 2026 4:34 AM IST ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఏపీ వెదర్ రిపోర్ట్ AP Weather Forecast: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేసవి సెగలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి నెల రెండో వారంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం కూడా రాయలసీమ జిల్లాల్లో భానుడు విజృంభించే అవకాశం ఉంది. ఇక రాజధాని…

Read More

ఐపీఎస్ సునీల్‌కు చుక్కెదురు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అర్హతపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ నెల 12 వరకు సునీల్ నాయక్ విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సునీల్ నాయక్ విచారణ సోమవారంతో ముగియనుండగా… దర్యాప్తు అధికారి విజ్ఞప్తి మేరకు విచారణను హైకోర్టు పొడిగించింది. అలాగే సునీల్ నాయక్ దాఖలు…

Read More

Allu Arjun Help: వేట్లపాలెం బాధితురాలికి అల్లు అర్జున్ లైఫ్ టైమ్ సెటిల్‌మెంట్.. బన్నీ రియల్ హీరో

Allu Arjun Help: గతంలో దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా వారికి ఆర్ధికసాయం చేయడానికి సినీ పరిశ్రమకు చెందిన నటీ,నటులు ముందుకు వచ్చేవారు. ఇప్పుడు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ఓ సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు. Source link

Read More

నిందితులకుసుప్రీంలో చుక్కెదురు

రెవెన్యూ దస్త్రాల దహనం కేసు… న్యూదిల్లీ: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో ఇద్దరు నిందితులకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో ఏ3గా ఉన్న మాధవరెడ్డి, ఏ4గా ఉన్న మునిరత్నానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దర్యాప్తు పురోగతికి తాము అడ్డురాలేమని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిందితుల్లో ఒకరు మాజీమంత్రి పెద్దిరెడ్డి మాజీ పీఏ కాగా, మరొకరు ప్రధాన అనుచరుడిగా ఉన్నారు….

Read More

Women Police Bravery: ఆ మహిళ ఎస్సై, MRO అంత సేవకులు.. ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)

Last Updated:Mar 09, 2026 6:28 AM IST Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే ఆ చేశాంలే అని ముందుకు వెళ్లే ఈరోజుల్లో సమయం వచ్చినప్పుడు ఉద్యోగ బాధ్యత ఈ విధంగా ఉంటుంది. + ఆమహిళ ఎస్సై ఎంఆర్ఓ అంత సేవకులా? ఆశ్చర్యపోయినా కలెక్టర్, ఎస్పీ భావోద్వేగం Women Police Bravery: ఆ ఇద్దరు మహిళ ఉద్యోగులు ప్రధాన ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఉద్యోగం అంటే…

Read More