News Desk

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని, సాగులో రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ పేర్కొన్నారు. బుక్కచెర్ల సొసైటీ వద్ద రైతులకు ఎరువుల పంపిణీ చేయగా ముఖ్య అతిథులుగా ఏడీసీసీ ఛైర్మన్ కేశవరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఏడిఏ అల్తాఫ్ అలీ ఖాన్, ఏఓ కృష్ణ చైతన్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రైతుల సమస్యల…

Read More

ఒకపక్క వర్షాల సూచన.. మరోపక్క భగ్గుమంటున్న ఎండలు.. ఏపీలో వాతావరణ శాఖ అలర్ట్..! Light rains in Uttar Coastal temperatures up to 45C in Rayalaseema. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)

Last Updated:Mar 10, 2026 8:58 PM IST ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు 40-45°C వరకు చేరే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏపీలో ఈ ప్రాంతాలకు  వర్షాలు..! మిగతా ప్రాంతాలకు ఎండలు ఆంధ్రప్రదేశ్‌లో భానుడు తన ప్రతాపాన్ని మరింతగా చూపిస్తూ ఎండలను తీవ్రతరం చేస్తున్నాడు. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు ఎండలకు విలవిలలాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాతావరణ శాఖ నుంచి ఒక చిన్న ఊరటనిచ్చే సమాచారం…

Read More

సమాజంలో జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలి

విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : సమాజంలో నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం రూరల్ డివిజన్ ఇన్చార్జి డిఎస్పి మహబూబ్ బాషా సూచించారు. ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మంగళవారం గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలిట్ పాఠశాలలో ఎండి కృష్ణ భరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు.​ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు సురక్ష వాహనంలోని డిజిటల్ స్క్రీన్ ద్వారా సైబర్…

Read More

ఒకే రాతిలో సీతారామలక్ష్మణులు.. ఒంటిమిట్ట కోదండరామాలయం ప్రత్యేకతలు ఇవే..!

శ్రీ కోదండరామస్వామి ఆలయం ఒంటిమిట్టలో విజయనగర శిల్పకళ వైభవంతో ప్రసిద్ధి. 2015లో టిటిడిలో విలీనం, శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 2023 ఏప్రిల్ 1న కల్యాణోత్సవం. Source link

Read More

కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ – Visalaandhra

విశాలాంధ్ర – పెద్దకడబూరు : కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని టీడీపీ బీసీ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, మండల ప్రధానకార్యదర్శి మొట్రు రామాంజనేయులు, బూత్ యూనిట్ ఇంచార్జీ తలారి అంజి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మిపేటలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందు…

Read More

పగటిపూట రెక్కీ.. రాత్రిళ్లు దొంగతనం.. ఆ జిల్లాలో ఐదుగురు దొంగల ముఠా అరెస్ట్..! Five thieves arrested in Kakinada Rs 51 lakh property seized. |

ఈ ముఠా కోరింగ, పెద్దాపురం, తిమ్మాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం రూరల్, పిఠాపురం టౌన్, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, కిర్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హౌస్ లాక్ బ్రేకింగ్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పగటిపూట గుట్టుచప్పుడు కాకుండా రెక్కీ నిర్వహించి రాత్రి వేళల్లో దొంగతనాలు చేయడం వీరి ప్రధాన పద్ధతిగా ఉన్నట్లు వెల్లడించారు. Source link

Read More

మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత

విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని గవిగట్టు గ్రామానికి చెందిన హరిజన ఉశేని ఇటీవల అనారోగ్యంతో భాధపడుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గవిగట్టు మునిస్వామి, ఈరన్న మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం భమట్టి ఖర్చులకు గాను 30వేల రూపాయలు టిడిపి నాయకులు మునిస్వామి, గ్రామ విఆర్వో నర్సింహులు చేతులు మీదుగా మృతుని కుటుంబసభ్యులకు అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినందుకు…

Read More

అలిపిరి తనిఖీలో భారీ నగదు పట్టివేత.. వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..! Rs 65 lakh cash seized at Tirumala Alipiri checkpoint causing commotion. |

Last Updated:Mar 10, 2026 5:31 PM IST తిరుమలకు వెళ్లే మార్గంలో అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.65 లక్షల నగదు పట్టుబడింది. టీటీడీ విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. + అలిపిరి తనిఖీ కేంద్రంలో రూ.65 లక్షల భారీ నగదు స్వాధీనం..! తిరుమలకు వెళ్లే మార్గంలో ఉన్న అలిపిరి తనిఖీ కేంద్రంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడిన ఘటన కలకలం రేపింది. సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులకు ఒక…

Read More

కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – Visalaandhra

విశాలాంధ్ర-​రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు విద్యాలయ ప్రత్యేక అధికారి కె. ముత్యాలమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.​6వ తరగతిలో మొత్తం 40 సీట్లు, ​ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు.7 నుండి 10వ తరగతి వరకు, ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల12వ…

Read More

Annadata Sukhibhava: రైతులు రెడీగా ఉండండి.. ఆ రోజే అకౌంట్‌లోకి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ డబ్బులు..

రాష్ట్రంలో పంట సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం అందించే సాయం కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నారు. కౌలు రైతులకు పెట్టుబడి ఆర్థిక భారంగా మారింది. అయితే తాజాగా ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారంతో ఇక రైతుల కష్టం తీరినట్లే. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి… Source link

Read More