పి. హేమవతి విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం జాన్నివలస గ్రామానికి చెందిన పారా క్రీడాకారిణి. బీటెక్ పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ పారా వాలీబాల్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైంది.
Source link
చేయి పనిచేయకపోయినా ఆత్మస్థైర్యం తగ్గలేదు.. జాతీయ స్థాయికి చేరిన విజయనగరం అమ్మాయి..!


